Breaking News

విమాన ప్రమాదంపై కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి


Published on: 12 Jun 2025 18:00  IST

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. ఈ ఘటనను భయంకరమైనది అన్నారు. ఈ ప్రమాదంలో 53 బ్రిటిష్ పౌరులతో సహా 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం భాధాకరం.. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కీర్ స్టార్మర్. బ్రిటన్ ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు స్టార్మర్. బ్రిటన్ హై కమిషన్ ,రాయల్ ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి