Breaking News

మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్


Published on: 13 Jun 2025 11:19  IST

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. “పోలీసులు 11A సీటులో  ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ వ్యక్తిని కనుగొన్నారు, తను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరణాల సంఖ్య గురించి ఇంకా ఏమీ చెప్పలేమని, విమానం నివాస ప్రాంతంలో కూలిపోవడంతో మరణాల సంఖ్య పెరగవచ్చు.” అని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ GS మాలిక్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి