Breaking News

విమానం చక్రం నుంచి అకస్మాత్తుగా నిప్పు రవ్వలు..?


Published on: 16 Jun 2025 12:36  IST

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి మరువక మునుపే, సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం 250 హజ్ యాత్రికులతో లఖ్నవూ ఎయిర్‌పోర్టులో ల్యాండయిన సందర్భంగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టాక్సీయింగ్ సమయంలో విమానం చక్రం నుంచి దట్టమైన పొగలు, నిప్పు రవ్వలు రావడంతో ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని నిలిపివేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి