Breaking News

నాలుగోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు


Published on: 19 Jun 2025 15:36  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నాలుగోసారి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2023 నవంబర్ 15న 600 మంది ఫోన్లు ట్యాప్‌‌పై ప్రభాకర్ రావును సిట్ ఆఫీసర్లు విచారిస్తున్నారు. ఈరోజు జరిగే విచారణ చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ జరిగిందనే దానిపై ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్లపై సుదీర్ఘంగా మూడు సార్లు విచారణ జరిపి ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు సిట్ అధికారులు.

Follow us on , &

ఇవీ చదవండి