Breaking News

ఆలస్యమవుతున్న 8వ వేతన సంఘం..


Published on: 24 Jun 2025 14:19  IST

కేంద్ర ప్రభుత్వం 8వ వేతనాన్ని ప్రకటించి ఐదు నెలలు అవుతోంది. ఈ వేతన సంఘాన్ని కేంద్రం ఆమోదించింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేతన, పెన్షనర్లు భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ 8వ వేతన సంఘానికి కేంద్రం ఆమోదం తెలపడంతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. అలాగే, పెన్షన్లలో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి