Breaking News

అంతరిక్షంలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా.. !


Published on: 25 Jun 2025 15:05  IST

స్పేస్‌లో అడుగుపెట్టగానే జైహింద్‌ .. జై భారత్‌ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు శుభాంశు శుక్లాను అభినందించారు. ISSలో అడుగుపెడుతున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లా అని ప్రశంసించారు ప్రధాని మోదీ. యాక్సియం-4 ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. శుభాంశు శుక్లా స్వస్థలం లక్నోలో సంబరాలు అంబారన్ని తాకాయి. శుభాంశు పేరంట్స్‌ కళ్ల నుంచి ఆనంద భాష్పాలు వచ్చాయి.

Follow us on , &

ఇవీ చదవండి