Breaking News

బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా?చంద్రబాబు


Published on: 03 Jul 2025 14:24  IST

సీఎం చంద్రబాబు కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘తప్పుడు ప్రచారాలతో ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా? కంపచెట్లలో పడేసి వెళ్లారంటే మానవత్వం ఉందా? అని ప్రశ్నిస్తున్నా. కనీస బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా? సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా? ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు’’ అని సీఎం మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి