Breaking News

నిరుద్యోగులను నిండా ముంచిన మైక్రో ఫైనాన్స్..


Published on: 16 Jul 2025 14:44  IST

ఆదిలాబాద్ లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడింది ఓ సంస్థ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు కాజేసింది. డబ్బులు తీసుకుని మోహం చాటేయడంతో బాధితులో ఆందోళనకు దిగారు.ఒక్కోక్కరి నుంచి రూ.20 వేలు వసూలు చేసింది యాజమాన్యం. ఇలా 500 మంది నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది యాజమాన్యం. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.

Follow us on , &

ఇవీ చదవండి