Breaking News

కాశీలో నీట మునిగిన 80 ఘాట్లు…


Published on: 18 Jul 2025 12:43  IST

దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఎగువన ఇంకా వర్షబీభత్సం కొనసాగుతుండడంతో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లోని కొన్ని ప్రాంతాలు ముంపు ముప్పులోనే ఉన్నాయి. కాశీలో దాదాపు 80 ఘాట్‌లు నీటమునిగాయి. 24 గంటల్లోనే గంగానదిలో మీటరు మేర నీటిమట్టం పెరిగింది.. ఈ ఉధృతి ఇంకా కొనసాగే ప్రమాదం ఉండడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.

Follow us on , &

ఇవీ చదవండి