Breaking News

రైతులకు యూరియా కష్టాలు :ఆవునూరి మధు


Published on: 18 Jul 2025 18:19  IST

రైతులకు ఏర్పడిన యూరియా సమస్యను నివారించాలని, రైతులందరికీ ప్రభుత్వమే యూరియా సరిపడా సరఫరా చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ ఆవునూరి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రైటర్ బస్తీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటకాలం మొదలై విత్తనాలు వేసుకున్న రైతులకు యూరియా సరిగ్గా అందక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న‌ట్లు తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి