Breaking News

ఆర్మీలో చేరాలనుకునే యువతకు గోల్డెన్ ఛాన్స్


Published on: 28 Apr 2025 13:25  IST

సైన్యంలో పనిచేయాలని కోరుకునే యువతకు సువర్ణావకాశం.భారత సైన్యం 2025 ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (IAIP) కింద మే 16 నుంచి ఢిల్లీ కాంట్‌లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. ఎంపికైన వారికి టెక్నాలజీ, ఫైనాన్స్, మాస్ మీడియా రంగాలలో శిక్షణ ఇస్తారు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమైంది.చివరి తేదీ మే 8, 2025.ఇంకొన్ని రోజులే గడువుంది.కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి.

Follow us on , &

ఇవీ చదవండి