Breaking News

ఐపీఎల్‌లో ఇకపై 94 మ్యాచులు


Published on: 28 Apr 2025 21:05  IST

ఐపీఎల్ మ్యాచులను 74 నుంచి 94కు పెంచాలని భావిస్తోంది బీసీసీఐ. ఈ విషయంపై ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ హింట్ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ఐపీఎల్-2028 నుంచి ప్రతి సీజన్‌లో 94 మ్యాచులను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అరుణ్ ధుమాల్ రివీల్ చేశారు. మీడియా హక్కులకు సంబంధించి అప్పుడే మార్పులు జరుగుతాయని.. అందుకే మ్యాచుల సంఖ్యను కూడా అప్పటినుంచి పెంచాలని అనుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి