Breaking News

చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో హైడ్రామా


Published on: 29 Apr 2025 12:31  IST

ఎమ్మార్పీఎస్‌ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసు లో హైడ్రామా చోటు చేసుకుంది. అర్ధరాత్రి లక్ష్మీనారాయణ హత్య ప్రదేశంలో ఆర్డీవోల సమక్షంలో అనంతపురం, కర్నూలు జిల్లా సరిహద్దుల వద్ద కొలత వేసి.. కర్నూలు జిల్లా పరిధిగా నిర్ధారించారు. దీంతో ఈ కేసును గుంతకల్లు పోలీస్ స్టేషన్ నుంచి చిప్పగిరికి మార్చారు.

Follow us on , &

ఇవీ చదవండి