Breaking News

వేల కోట్ల విలువైన ఐపీవోల విడుదల..


Published on: 31 Oct 2025 18:04  IST

దేశంలోని వివిధ కంపెనీలు తమ ఐపీవోలను స్టాక్ మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. వీటిని నవంబర్‌లో తీసుకురావాలని ఆయా కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సుమారు రూ.76,000 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూలు రావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టెక్నాలజీ, రెన్యూవబుల్స్, కన్స్యూమర్ గూడ్స్, హెల్త్ కేర్ తదితర రంగాలకు చెందిన సంస్థల వస్తుండడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం పెరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి