Breaking News

చార్మినార్ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం


Published on: 06 May 2025 17:47  IST

హైదరాబాద్ నగరం పాతబస్తీలోని చౌమొహల్లా ప్యాలెస్(ఖిల్వత్ ప్యాలెస్)లో మే 31 నుంచి మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు చార్మినార్ మరియు పరిసర ప్రాంతాల నుంచి అన్ని బండ్ల వ్యాపారాలు తొలగించే చర్యలు చేపట్టారు. ఇందుకు గాను రెండు రోజుల క్రితం పోలీసులు చిన్నచిన్న రోడ్డు వ్యాపారులతొ సమావేశం నిర్వహించి అన్ని బండ్ల వ్యాపారాలు మూసివేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఈ రోజు చారిత్రాత్మక కట్టడం చార్మినార్ నుంచి అన్ని బండ్ల వ్యాపారాలు మూసివేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి