Breaking News

‘పరకామణి’ కేసులో టీడీపీ జోక్యం ఉండదు


Published on: 13 Nov 2025 15:55  IST

పరకామణి చోరీ కేసుపై సీఐడీ జరుపుతున్న దర్యాప్తులో టీడీపీ జోక్యం ఉండదని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ను కోరారు. బుధవారం సాయంత్రం తిరుపతి(Tirupati)లోని పద్మావతి అతిథి గృహం కాన్ఫరెన్సు హాలులో ఆయన టీడీపీ నేతలతోపాటు సీఐడీ చీఫ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. శ్రీవారి పరకామణిలో ఎన్ని వందల కోట్లు కొట్టేశారో తెలియాల్సి వుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి