Breaking News

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్


Published on: 07 May 2025 16:12  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టింది. దీనిపై రాజకీయ రంగ ప్రముఖులే కాకుండా సినీ రంగ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. మెగస్టార్ చిరంజీవి  జైహింద్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భారత్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు.అలాగే ఆనంద్ మహింద్ర, రితేష్ దేశ్ ముఖ్, ఖుష్బు.. ఇలా ఒక్కొక్కరుగా కేంద్ర, భారీత్ ఆర్మీ తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి