Breaking News

పాక్‌ స్వదేశాన్ని గాలికొదిలి..భారత్‌పై ద్వేషంతో


Published on: 08 May 2025 11:19  IST

తమ పిల్లల చదువుల కోసం బడులు నిర్మించలేదు గానీ కశ్మీర్‌ కోసం ‘ఉగ్రవాద పాఠశాలలు’ నడిపారు. తమ దేశప్రజల జీవితాలను బాగుపరిచే ప్రణాళికలు రచించలేదు గానీ కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోడానికి రూ.లక్షల కోట్లు వెచ్చించారు. తమ ప్రజలకు మంచినీరు, కరెంటు, రోడ్లులాంటి కనీస సదుపాయాలు కల్పించలేదు గానీ కశ్మీర్‌లో మిలిటెంట్లపై ఏటా వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు! ఇదీ... ఆది నుంచీ పాకిస్థాన్‌ నిర్వాకం!

Follow us on , &

ఇవీ చదవండి