Breaking News

భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు..


Published on: 08 May 2025 16:11  IST

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పాక్‌ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ పలు సూచనలు చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి, భారత్‌ భద్రత గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేసే ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశం నుంచి లేదా విదేశాల నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆయా సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్‌ చేయాలని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి