Breaking News

జమ్మూ లక్ష్యంగా పాక్‌ డ్రోన్‌ దాడులు


Published on: 08 May 2025 21:57  IST

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పాక్‌ జమ్మూ ప్రాంతంలో డ్రోన్‌ దాడులకు పాల్పడుతోంది. జమ్మూ ఎయిర్‌పోర్టు సమీపంలో ఆత్మాహుతి డ్రోన్‌ దాడుల సమాచారం కలకలం రేపింది. అఖ్నూర్‌, కిష్త్వార్‌, సాంబా సెక్టార్‌లలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసి, ప్రజల్ని ఇళ్లలోనే ఉండమని సైన్యం హెచ్చరిస్తోంది. పఠాన్‌కోట్‌, ఉధమ్‌పుర్‌, సాంబా జిల్లాల్లో కాల్పులు, భారీ శబ్దాలతో ఉద్రిక్తత నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి