Breaking News

పాక్‌ దుస్సాహసం.. తిప్పికొట్టిన భారత్‌


Published on: 09 May 2025 07:36  IST

గురువారం రాత్రి పాక్‌ డ్రోన్లు, క్షిపణులతో జమ్మూ, రాజస్థాన్‌, పంజాబ్‌లపై దాడికి యత్నించింది. భారత గగనతల రక్షణ వ్యవస్థ 8 డ్రోన్లు, 3 యుద్ధవిమానాలను కూల్చేసి పాక్‌ పైలట్‌ను బందీగా పట్టుకుంది. అనంతరం పాక్‌ ఉగ్ర కేంద్రాలపై భారత్‌ కౌంటర్‌ దాడులు చేసింది. జాగ్రత్త చర్యలుగా విద్యుత్‌, కమ్యూనికేషన్‌ నిలిపివేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ను రద్దు చేశారు. పాక్‌ తప్పుడు ప్రచారాన్ని భారత్‌ ఖండించింది.

Follow us on , &

ఇవీ చదవండి