Breaking News

‘కో-వర్కింగ్‌’ కంపెనీలకు కొత్తకళ


Published on: 09 May 2025 13:41  IST

కో-వర్కింగ్‌ ఆఫీసు స్థలం విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న 5 కంపెనీలు త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు రాబోతున్నాయి. 2025-27 మధ్య ఈ విభాగం ఆకర్షణీయ వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. 2027 నాటికి 12.5 కోట్లు చదరపు అడుగుల నిర్మాణ స్థలం చేరుకునే అవకాశం ఉంది. స్మార్ట్‌వర్క్స్, వుయ్‌వర్క్‌ ఇండియా, ఇండిక్యూబ్‌ స్పేసెస్‌ లిమిటెడ్‌ ఇప్పటికే ఐపీఓకు దరఖాస్తు చేశాయి. 2024లో ఐపీఓల సంఖ్య పెరగాల్సిన అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి