Breaking News

మే 27న కేర‌ళ‌ను తాక‌నున్న నైరుతీ రుతుప‌వ‌నాలు


Published on: 10 May 2025 15:37  IST

ఈసారి వ‌ర్షాకాలం ముందే రానున్న‌ది. మే 27వ తేదీన నైరుతీ రుతుప‌వ‌నాలు(Monsoon) కేర‌ళ‌ను తాక‌నున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది. ఒక‌వేళ అంచ‌నా వేసిన‌ట్లు ముందుగానే రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను చేరితే, అప్పుడు 2009 త‌ర్వాత తొలిసారి వ‌ర్షాకాలం ముందుగా వ‌స్తున్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది. 2009 సంవ‌త్స‌రంలో మే 23వ తేదీన నైరుతీ కేర‌ళ‌ను తాకిన‌ట్లు ఐఎండీ డేటా ప్ర‌కారం తెలుస్తున్న‌ది.

Follow us on , &

ఇవీ చదవండి