Breaking News

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ..


Published on: 11 May 2025 11:02  IST

యాదగిరిగుట్ట: నరసింహస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ ఈవో వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆధ్యాత్మిక సంస్థలు, భక్త సమాజాలకు చెందిన వారు భారీగా పాల్గొన్నారు. గోమాత, జాతీయ పతాకంతో భక్తులు జయధ్వానాలు చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం కొండపైకి చేరుకుని ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు

Follow us on , &

ఇవీ చదవండి