Breaking News

దిల్లీ విమానాశ్రయంలో 100 విమాన సర్వీసులు రద్దు!


Published on: 11 May 2025 18:46  IST

భారత్‌- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఒక్కరోజే దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే దాదాపు 100 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతల వేళ దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.

Follow us on , &

ఇవీ చదవండి