Breaking News

భారత్ దాడిలో పాక్ అణు కేంద్రం డ్యామేజ్..?


Published on: 12 May 2025 18:26  IST

తాజాగా ఇండియా పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ రెండు దేశాలు తమకు జరిగిన నష్టాల గురించి ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ తన మూడు ఎయిర్ బేసులపై ఇండియా దాడి చేసినట్లు ఒప్పుకుంది. అయితే ఇంత కీలక సమయంలో ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ విమానం పాకిస్థానులో దిగటం సంచలన అనుమానాలకు దారితీస్తోంది.అయితే పాకిస్థానులోని కీలక ఎయిర్ బేస్ సమీపంలోని అణు స్థావరాలకు డ్యామేజీ జరగటం వల్లనే ఈజిప్ట్ వచ్చినట్లు పెద్ద చర్చ కొనసాగుతోంది. 

Follow us on , &

ఇవీ చదవండి