Breaking News

నిధుల కోసం నయా ప్లాన్‌!


Published on: 13 May 2025 12:12  IST

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో నిధుల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నది. టీజీఐఐసీ ను గుట్టుచప్పుడు కాకుండా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చుతూ గత నెల 15నే ఉత్తర్వులు జారీచేసింది. టీజీఐఐసీకి ఉన్న ల్యాండ్‌ బ్యాంక్‌ ఆధారంగా స్టాక్‌ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు, ఇందులో భాగంగానే కార్పొరేషన్‌ను పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్పు చేసినట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి