Breaking News

రంగరంగా.. రక్షించుకోవా!


Published on: 13 Jan 2026 19:00  IST

ఉమ్మడి జిల్లాలో గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని బొలికొండ రంగనాథస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది.ఇక్కడ వందలాది సంఖ్యలో వివాహాలు జరుగు తుంటాయి. ఏటా జరిగే స్వామి ఉత్సవాలను తిలకించేందుకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. ఇదే అక్రమార్కుల పాలిట వరంగా మారింది. దేవుడి సొమ్మును బొక్కేస్తున్నారు.ఉత్సవాలతో పాటు వివాహాల ద్వారా వచ్చే సొమ్ము దేవుడి ఖాతాలో చేరడంలేదు.

Follow us on , &

ఇవీ చదవండి