Breaking News

లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు


Published on: 10 Nov 2025 17:36  IST

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో నకిలీ నెయ్యిని వాడటం అనేది క్షమించరాని నేరమని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మెన్ లంకా దినకర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వేంకటేశ్వర స్వామి వారి ఆధ్యాత్మికతకు భంగం కలిగించిన వారికి ఏం శిక్ష పడుతుందో చరిత్ర తెలిపిందన్నారు. 2019 నుంచి 2024 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్యాత్మిక విలువలను చెడగొట్టారని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి