Breaking News

మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం


Published on: 11 Nov 2025 13:26  IST

అమలాపురంలో నిన్న(సోమవారం) మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యమైంది. పి గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద పాపను భవాని స్వాములు గుర్తించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం సాయంత్రం మేనమామ వరుస అయిన వ్యక్తి పాపను తన వెంట తీసుకెళ్లి.. తిరిగి స్వగ్రామమైన పి గన్నవరంకు తీసుకొచ్చాడు.. ఈ క్రమంలోనే బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి..గాలింపు చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి