Breaking News

నాడు ఛీఛీ.. నేడు భలేభలే


Published on: 12 Nov 2025 10:58  IST

నాడు జగన్‌ ప్రభుత్వం రా ష్ట్రం నుంచి పెట్టుబడిదారులను తరిమివేసిందని, ఇబ్బందుల పాల్జేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పట్లో ఏపీ అంటే ఛీఛీ అనే వారని.. ఇప్పుడు భలేభలే అనే స్థితికి తెచ్చామన్నారు. అందువల్లనే దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రానికి బారులు తీరుతున్నారని తెలిపారు. ‘పరిశ్రమలు, ఉపాధి కల్పన’ పేరుతో ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం జి.లింగన్నపాలెం వద్ద ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ పార్కును సీఎం మంగళవారం ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి