Breaking News

నీకు కుక్కరు.. నాకు స్టవ్‌


Published on: 02 Jan 2026 14:43  IST

అన్నదాతలకు సేవలు అందిస్తామని చెప్పి గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను(ఆర్‌ఎస్‌కేగా పేరు మార్చారు) ప్రారంభించింది. సిద్ధమైన భవనాలకు రూ.కోట్ల విలువైన కియోస్క్‌లు, ఇతర పరికరాలను సమకూర్చింది. వాటిల్లో కుక్కర్లు, స్టవ్‌లు, గ్యాస్‌ సిలిండర్లు సైతం ఉండడం గమనార్హం. వాటి ఉపయోగం లేకపోవడంతో వైకాపా నాయకులు అప్పట్లోనే మాయం చేశారు. ప్రస్తుతం చాలాచోట్ల అవి కానరావడం లేదు. కొన్నిచోట్ల ఉన్నా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి