Breaking News

బీఆర్‌ఎస్‌ నాయకుల కళ్లలో..కడుపులో విషం


Published on: 03 Jan 2026 14:33  IST

మూసీలో కాలుష్యం కంటే బీఆర్‌ఎస్‌ నేతల కడుపులోనే ఎక్కువ విషం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మూసీ కాలుష్యమే ప్రమాదకరం అనుకుంటున్నా మని, కానీ.వారి కడుపులో ఉన్న విషం మూసీ కన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. విషం కక్కుతున్నారని ఆక్షేపించారు. గొప్ప ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని, ఇది నాలుగు నదుల అనుసంధానం అవుతుందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి