Breaking News

భవనాల క్రమబద్ధీకరణ ప్రకటిస్తాం


Published on: 03 Jan 2026 14:35  IST

భవన క్రమబద్ధీకరణ పథకం(బీఆర్‌ఎస్‌) ప్రకటిస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్టం సవరణలపై జరిగిన చర్చలో ఈ అంశాన్ని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ లేవనెత్తారు. నగరంలో వేలమంది తమ భవనాల క్రమబద్ధీకరణ కోసం వేచిచూస్తున్నారన్నారు. దీనిపై మంత్రి సమాధానమిస్తూ, విద్యుత్తు, నీటి సౌకర్యం పొందుతూ భవన నిర్మాణాల అనుమతి తీసుకోని కుటుంబాలు హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఉన్నాయని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి