Breaking News

సెకనుకు 3.25 బిర్యానీల ఆర్డర్లు..


Published on: 08 Jan 2026 12:50  IST

హైదరాబాద్‌ నిస్సందేహంగా బిర్యానీ రాజధాని అని అంటోంది స్విగ్గీ. తమ కలినరీ ఐడెంటిటీకి ప్రతీక అయిన బిర్యానీ పట్ల సగటు హైదరాబాదీ అభిమానం ఎన్నటికీ తగ్గదని మరో మారు నిరూపితమైందని చెబుతున్నది. తమ ప్లాట్‌ఫామ్‌పై గత సంవత్సరం రూ.1.75 కోట్ల బిర్యానీలను హైదరాబాదీలు ఆర్డర్‌ చేసేశారని పేర్కొంది. ప్రతి సెకనుకు 3.25 బిర్యానీ ఆర్డర్లు ఈ నగరంలో జరిగాయని చెబుతున్నది. హౌ ఇండియా స్విగ్గీడ్‌ ఇన్‌ 2025 పేరిట ఆ సంస్థ విడుదల చేసిన ఓ నివేదికలో వివరించింది.

Follow us on , &

ఇవీ చదవండి