Breaking News

కలుషిత జలం.. కాలకూట విషం..!


Published on: 12 Jan 2026 15:06  IST

దేశంలోని మంచినీటి వనరులను కాలుష్యం ముంచెత్తుతోంది. నదులు, చెరువుల్లో నీటి నాణ్యత దిగజారిపోతోంది. తాగునీరు కాలకూట విషంగా మారుతోంది. 2023-24లో అధ్యయనం చేసిన కేంద్ర భూగర్భ జలాల మండలి(సీజీడబ్ల్యూబీ) పలు రాష్ట్రాల్లో నీటి కాలుష్యం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. చా లా రాష్ట్రాలకు భారజలాలు విస్తరిస్తున్నాయని 2025లో విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. రసాయన చర్యల కారణంగా నీరు కలుషిత స్థా యిని మించి విషంగా మారుతోందని హెచ్చరించింది.

Follow us on , &

ఇవీ చదవండి