Breaking News

స్పీడ్‌ పెంచాలి


Published on: 13 Jan 2026 10:55  IST

పరిపాలనలో అద్భుత మార్పులు తీసుకొచ్చామని, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక స్పీడ్‌ పెంచాల ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలకు నిర్దేశించారు. ‘‘గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేసింది. అయితే 2025లో అంతా మంచే జరిగింది. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం’’ అని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. సోమవారం సచివాలయంలో కార్యదర్శులు, హెచ్‌వోడీలతో నేరుగాను, కలెక్టర్లతో వర్చువల్‌గాను ఆయన సమావేశమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి