Breaking News

సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం మూడు శుభవార్తలు..


Published on: 13 Jan 2026 15:12  IST

సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం వరుస శుభవార్తలు అందిస్తోంది.ఏపీలో నీరు-చెట్టు పథకం కింద పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు పెండింగ్ నిధులు విడుదల చేసింది.ఉద్యోగుల డీఏ కోసం ఏకంగా రూ.110 కోట్లు విడుదుల చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 2.70 లక్షల మంది పెన్షన్లర్లు కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో లబ్ది పొందనున్నారు.అటు సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో అన్న క్యాంటీన్ల ఓపెనింగ్‌కు ప్రభుత్వం సిద్దమైంది. వంటి నిర్ణయాలు తీసుకుని పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి