Breaking News

చైనా మంజా విక్రయిస్తే కఠిన చర్యలు.


Published on: 14 Jan 2026 11:23  IST

ప్రజలకు, పక్షులకు హాని కలిగించే చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సికింద్రాబాద్‌ జోన్‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి పతంగుల దుకాణ యజమాను లను హెచ్చరించారు. మంగళవారం చిలకలగూడ, వారాసిగూడ పోలీస్‏స్టేషన్లో పరిధిలోని వారాసిగూడలో పలు పతంగుల దుకాణాలను అడిషనల్‌ డీసీపీ నరస య్య, ఏసీపీ శశాంక్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.పతంగుల దుకాణాల్లో చైనా మంజాలు ఉన్నాయో లేదో తనిఖీలు నిర్వహించి, దుకాణంలో ఉన్న పలు మాంజాలను డీసీపీ పరిశీలించారు.

Follow us on , &

ఇవీ చదవండి