Breaking News

ప్రైవేటు’ బాదుడుపై ఆర్టీఏ కొరడా


Published on: 14 Jan 2026 11:48  IST

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి టికెట్‌ చార్జీల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేసిన ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. పొరుగు రాష్ట్రాల నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వచ్చే ప్రయాణికుల రద్దీని గమనించి.. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా చార్జీలను పెంచేశాయి. ఇవి.. సాధారణ రోజుల్లో విమాన చార్జీలకు దాదాపు సమానంగా ఉన్నాయంటూ రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి.

Follow us on , &

ఇవీ చదవండి