Breaking News

రాజీవ్ యువ వికాసం అప్లై చేశారా మీకో గుడ్ న్యూస్


Published on: 20 May 2025 11:49  IST

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కల్పించే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ఈ పథకంలో భాగంగా తొలి ఏడాది ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని, మూడు నెలల్లో నెలకు రూ.2వేల కోట్లు చొప్పున ఖర్చుచేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి