Breaking News

ప్రొఫెసర్‌ ఆపరేషన్ సిందూర్ పోస్ట్‌పై సుప్రీం మందలింపు


Published on: 21 May 2025 16:03  IST

హరియాణాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహ్ముదాబాద్‌కు సుప్రీంకోర్టు (Supreme Court)బెయిల్ మంజూరు చేసింది. ఈసందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టును ఉద్దేశిస్తూ న్యాయస్థానం మందలించింది.కొందరు రాక్షసులు వచ్చి భారత్‌పై దాడి చేశారు. ఇప్పుడు మనమంతా ఐక్యంగా ఉండాలి. ఇలాంటి సమయంలో పబ్లిసిటీ పొందేందుకు ప్రయత్నాలు ఎందుకు..?’’అని మందలించారు.

Follow us on , &

ఇవీ చదవండి