Breaking News

బియ్యం కార్డు దారులకు అలర్ట్!


Published on: 29 May 2025 18:08  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ నుంచి రేషన్‌ పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ ఒకటో తేది నుంచే రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. నెలలో ఒకటో తేది నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మద్యహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం నాలుగు నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి