Breaking News

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది


Published on: 30 May 2025 11:49  IST

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,62,429 మంది ఈఏపీసెట్‌ 2025 దరఖాస్తు చేసుకున్నట్లు సెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ చెప్పారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి అన్ని సెషన్లు కలిపి 2,80,611 మందికిగానూ 2,64,840 (94.38 శాతం) మంది పరీక్షలు రాశారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి అన్ని సెషన్లు కలిపి 81,837 మంది హాజరుకావాల్సి ఉండగా వీరిలో 75,460 (92.21 శాతం) మంది పరీక్షలు రాశారు. కాగా షెడ్యూల్‌ ప్రకారం ఏపీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు జూన్‌ 14వ తేదీన విడుదలవుతాయి.

Follow us on , &

ఇవీ చదవండి