Breaking News

పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు


Published on: 30 May 2025 14:41  IST

బంధువు ఇంట్లో తలదాచుకునేందుకు వచ్చిన ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. వారిలో ఒకరు మహిళా మావోయిస్టు.. కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని ఏటూరునాగారం మండలం, చిన్నబోయినపల్లి పంచాయతీ రాయిబంధం, గొత్తికోయగూడెంలో తలదాచుకున్నారు. కొందరు వ్యక్తులు ఇచ్చిన విశ్వాసనీయ సమాచారం మేరకు ఏటూరునాగారం పోలీసులకు సంఘటన ప్రదేశానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి పరారయ్యాడు.

Follow us on , &

ఇవీ చదవండి