Breaking News

లోతైన పరిశీలన తర్వాతే.. యువ వికాసం


Published on: 02 Jun 2025 09:35  IST

రాజీవ్ యువ వికాసానికి అంచనా వేచినదానికంటే అధికంగా దరఖాస్తులు రావడంతో, అనర్హులు లబ్ధి పొందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. తొలుత జూన్ 2న మంజూరు పత్రాలు ఇవ్వాలనుకున్న ప్రభుత్వం, ఇప్పుడు దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి, జూన్ 5న కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించనుంది. ఆదివారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి