Breaking News

ఆర్సీబీ వర్సెస్ పంజాబ్..గెలిచేదెవరు..ఏఐ జోస్యం ఇదే..!


Published on: 03 Jun 2025 15:38  IST

ఐపీఎల్-2025 ఫైనల్ ఫైట్‌కు ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. తొలి కప్పు కోసం 17 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ ఇవాళ తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ కూడా తన స్టైల్‌లో ఫైనల్ ఫైట్‌పై జోస్యం చెప్పింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని చాట్ జీపీటీ జోస్యం చెబుతోంది. అయితే శ్రేయస్ అయ్యర్ ఫామ్, సారథ్య పటిమ.. పంజాబ్ పెర్ఫార్మెన్స్‌ను బట్టి చూస్తే ఇవాళ్టి పోరులో ఆర్సీబీకి గట్టి పోటీ ఎదురవడం ఖాయమని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి