Breaking News

మాజీమంత్రి బొత్సకు అస్వస్థత


Published on: 04 Jun 2025 14:51  IST

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిరసన కార్యక్రమంలో ప్రసంగం చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బ కారణంగా ఆయన కిందపడిపోయారని చెబుతున్నారు.. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి