Breaking News

కార్యకర్తలు బాధితులకు సాయం చేయాలి:రాహుల్ గాంధీ


Published on: 12 Jun 2025 17:53  IST

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన బాధాకరం..హృదయ విదారకం అని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహించలేనిదన్నారు రాహుల్. ప్రభుత్వం అత్యవసర రక్షణ, తక్షణ సహాయ చర్యలు అందించాలి..ప్రతి జీవితం ముఖ్యం..ప్రతి సెకనూ ముఖ్యం..కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సాయం చేయాలన్నారు రాహుల్ గాంధీ.

Follow us on , &

ఇవీ చదవండి