Breaking News

విమాన ప్రమాదంపై స్పందించిన ట్రంప్..


Published on: 13 Jun 2025 09:47  IST

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. 240కిపైగా మంది చనిపోవటంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘విమాన ప్రమాదం చాలా భయానకంగా జరిగింది. నేను వాళ్లకు ఇది వరకే చెప్పాను. మా సాయం అవసరం అయితే.. తప్పుకుండా వెంటనే చేస్తాం’ అని అన్నారు. ట్రంప్‌తో పాటు పలు దేశాలకు చెందిన దేశాధినేతలు కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి